ప్రధాని మోడీ కి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు కలిగిన గౌతం ఆదానీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆర్బీఐ మార్గదర్శకాలను కూడా కాలదన్నుతోందా అన్న ప్రశ్న నేడు ఆర్థిక నిపుణులను ఆలోచింప చేస్తోంది. ఆదానికి చెందిన అనుబంధ కంపెనీ ఆదానీ పవర్ ముంద్రా. దీని నెత్తిన 22 వేల కోట్ల ఋణభారంతో ఉన్నది. ఆ ఋణగ్రస్త కంపెనీని గుజరాత్ ప్రభుత్వానికి అంటగట్టటానికి పలు ప్రయత్నాలు జరిగాయి. ముంద్ర పవర్ కంపెనీ లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసేందుకు… Continue reading దివాలా చట్టం గుట్టు రట్టు చేస్తున్న ఆదానీ పవర్ ముంద్ర వ్యవాహారం